మనకు భగవంతుడి పట్ల ఉండే కృతజ్ఞతా భావం, మనం ఆనందంగా జీవించడానికి సహాయపడే మూల సాధనం. అంతా ఈశ్వరేచ్చ అనే రెండు పదాలతో మొదలయ్యే ఈ ఆనందయాన గమ్యం సచ్చిదానందం.
ఓం శివోహం... సర్వం శివమయం.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment