పుట్టుట గిట్టుట కొరకే అని అంటారు. చావు లేకుండా ఉండాలంటే జన్మ లేకుండా ఉండాలి.
అది భక్తి ద్వారా, జ్ఞానం ద్వారా, భగవంతుడి అనుగ్రహం ద్వారా జరగాలి.
అందుకే మనం నిత్యం ఆ పరమాత్ముని ఆరాధించాలి.
మేఘం వలన నెమళ్ళు పురివిప్పి ఆనందంగా నాట్యం చేస్తాయి.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment