నిను నమ్మిన వారికెన్నడు నాశము లేదని...
గట్టి మనసుతోనే అడిగా అంతరాత్మ లో....
నాకు నీవు గాక మరెవ్వరున్నారు ప్రభూ....
నా మనసునెరిగిన నీకే నా మీద దయలేకపోతే వేరెవ్వరు నా మొరాలిస్తారు తండ్రీ...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment