https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
భక్తికి అహం అతి పెద్ద ప్రతి బందకం...
ఎందుకంటే అది తాను శరణాగతి చేయకుండా అది తరుచు అడ్డుపడుతుంది...
అందుకే మానవుడు అహాన్ని నశింపజేసుకున్నపుడు మాత్రమే భగవంతుడు నిజమైన శరణాగతి చేయగలడు...
మాటిమాటికి భగవంతుని గురించి ఆలోచించడం మరియు గురువు చెప్పిన ఆధ్యాత్మిక మార్గం లో కచ్చితమైన సాధన చేయడం అనేది దీర్ఘకాలం లో అహాన్ని నసింపజేసి భక్తిని పెంపొందిస్తారు...
No comments:
Post a Comment