మనలో ఉండే అజ్ఞానం, అహంభావాల వైపు చూడనంత కాలం భగవంతుని వైపు చూసినా, ఆయనను ప్రార్థించినా పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు. అసలు అది ప్రార్థన కానే కాదు. కేవలం ఒక ఏక పాత్రాభినయం మాత్రమే!. మనసులోని మాలిన్యాన్ని తొలగించుకోకుండా ఎన్ని పూజలు, వ్రతాలు, తీర్థయాత్రలు చేస్తూ ఏదో ప్రయోజనాన్ని ఆశించడం అత్యాశే! ఇది ఒక వృథా ప్రయత్నం. మనసులోని భావాలను శుద్ధి చేసుకుంటే తప్ప భగవంతుని అనుగ్రహం పొందుటకు వీలు పడదు....
No comments:
Post a Comment